Home » Paris
అవును.. ఇది నిజమే. అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశమైన ఈఫిల్ టవర్ కు బాంబు హెచ్చరికలు వచ్చాయి. అయితే దీనిని తేలికగా కొట్టిపారేయలేదు పోలీసు అధికారులు. బాంబు ప్రమాదం ఉందని పసిగట్టిన వెంటనే అక్కడి వీధులన్నింటినీ పోలీస్ కార్లు చుట్టుముట్టాయి. టవర్ కి
కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �
ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. పొరుగు దేశంపై కాదు. ఉగ్రవాద సంస్థలపై అంతకన్నా కాదు. కానీ ఫ్రాన్స్ దేశం ఎవరి మీదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశానికి రాజైనా..హరవీర భయకంగా యుద్ధంచేసే వీరుడైనా మంచంపై పడుకుని హాయిగా నిద్రపోయే టైమ్ లో మంచంల
ఫ్రాన్స్లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు ఒకరు మృతిచెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనాలో ఇప్పటివరకూ వైరస్ బారినపడి 1,500 మందికి పైగ�
విశాఖ మన్యంలో పండిన కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది. భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది. ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా… కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజ�
రూల్స్ పాటించకపోతే ఎంతటి వాడికైనా దెబ్బ తప్పదు అని ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ రోజుల్లో దేని గురించి తెలుసుకోవాలి అన్నా గూగుల్ని ఆశ్రయిస్తాం కదా? ఆ గూగుల్కే జరిమానా విధించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. జనరల్ డేటా ప్రొటెక్షన్
భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించడానికి ఫ్రాన్స్కు బయలుదేరే గంట ముందు…భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలను సరికొత్త స్థాయికి తీస
అందాల పోటీలంటే అందగత్తె అనిపించుకోవటం కాదు. మనస్సు..ఆలోచనలు…అన్నీ అందంగా ఉండాలి. అందం అంటే శరీర కొలతలు కాదు. అందమంటే ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవటం. మనలో ఉన్న శారీరక..మానసిక లోపాలను అధిగమించి విజయకేతనం ఎగువేయటం అని నిరూపించింది
ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది. రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ ల�
ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనలో భాగంగా మొదటగా ఇవాళ(ఆగస్టు-22,2019) పారిస్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పారిస్ లోని చార్లెస్ డీ గాలే ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి జేవై లీడ్రెయిన్, అక్కడి అధికారులు,న�