Home » Parliament Security Breach
పార్లమెంట్ పై దాడి ఘటనలో ఎన్నో అనుమానాలు
మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారు కాదు.. చాలాకాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదని ప్రధాని మోదీ అన్నారు.
పార్లమెంట్ లోపల భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో శుక్రవారం నాడు లోక్ సభ వద్ద భారీ భద్రత కల్పించారు. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబరులోకి దూకి పొగ డబ్బాలను కాల్చిన గటన తర్వాత డిల్లీ పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పార్లమెంటు వద�
పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ పోలీసులు గురువారం అర్దరాత్రి అరెస్ట్ చేశారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లో లొంగిప�
సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో సంబంధం ఉందని విచారణలో నిందితులు వెల్లడించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును బుధవారం దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది
లోక్సభ సభ లోపల ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి క్రిందికి దూకి కలర్ గ్యాసులను ప్రయోగించారు. దీంతో లోక్ సభలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి గందరగోళం ఏర్పడింది
22 సంవత్సరాల క్రితం ఇదే రోజు పార్లమెంట్పై అటాక్.. మరోసారి లోక్సభలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది..