Home » parliament session
గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయ
మార్చి 24న గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో కాంగ్రెస్ నేత ఎంపీగా అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేయగా.. అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ జూల�
శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచా
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే పార్లమెంట్ క్యాంటీన్ మెనూలో ప్రత్యేక వంటకాలు వచ్చిచేరాయి. ఐక్యరా
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ లో ఆర్ధిక మంత్రి
పార్లమెంట్లో హాజరు విషయంపై బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు పరివర్తన చెందాలంటూ ప్రధాని హితవుపలికారు. సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీలోని
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ కేంద్రంపై మండిపడుతోంది. ఈక్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మన్మోహన్ కి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార