-
Home » parliament session
parliament session
Parliament: పార్లమెంటు సమావేశాలు.. 3 రోజుల్లో రూ.23 కోట్లు వృథా
రాజ్యసభలో 816 నిమిషాల వాయిదా వల్ల రూ.10.2 కోట్లు నష్టం జరిగింది. లోక్సభ 1,026 నిమిషాలు పనిచేయకపోవడం వల్ల రూ.12.83 కోట్లు నష్టం వచ్చింది.
ఏపీ లిక్కర్ కేసు నేషనల్ టాపిక్ కాబోతోందా..? క్లైమాక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న లిక్కర్ కేసు
ఈడీ రంగంలోకి దిగబోతుందట. ఈడీ కనుక దిగితే నిందితులకు ఈ కేసు మరింత తలనొప్పిగా మారడం మాత్రం పక్కా.
పార్లమెంట్ సెషన్కు సర్వం సిద్ధం.. సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక.. ఇంకా..
First Parliament session: సోమవారం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ఎంపీలు..
కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది.. 40 సీట్లు కూడా రావు: నరేంద్ర మోదీ
దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
కొత్త పార్లమెంటులో తొలిసారిగా రాష్ట్రపతి ప్రసంగం
నూతన పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కేంద్రం అఖిలపక్ష సమావేశం.. పార్లమెంట్ సమావేశాల్లో 24 బిల్లులు ఆమోదానికి కసరత్తు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై లోక్సభ ముందుకి ఎథిక్స్ కమిటీ నివేదిక రానుంది. మొహువా మొయిత్రా పై అనర్హత వేటు వేయాలని ..
అందరి దృష్టి పార్లమెంటు సమావేశాలపైనే...అన్ని పార్టీ నేతల సమావేశం డిసెంబర్ 2న
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే అందరి దృష్టి పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్�
INDIA: అందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.. వస్తాం: కాంగ్రెస్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తామన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని చెప్పారు.
Naresh Bansal: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలంటూ ఏకంగా పార్లమెంటులోనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. కూటమి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు