Home » parthasarathy
టీడీపీలో నూజివీడు పంచాయితీ కొనసాగుతోంది.
AP Elections 2024: కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడింది.
పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్న..
ఎమ్మెల్యేకు యాంజియోగ్రామ్ చేసి, స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ముజిగల్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఈ అకాడమీని సింగర్స్ పార్ధసారధి, శ్రీకృష్ణ చేతుల మీదుగా స్టార్ట్ మొదలు పెట్టారు.
త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.
GHMC Election Schedule Release : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 17,2020) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపా�
GHMC elections : తెలంగాణలో త్వరలోనే ఎన్నికల సందడి నెలకొననుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమౌతున్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే..దీనిపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థ సారధి క్లారిట�
ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర