Home » PARTICIPATE
తాలిబన్లతో చర్చలకు భారత్ రెడీ అయింది.
నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండోసారి ఢిల్లీ వెళ్లారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సీఎం మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.
కాంగ్రెస్ నేత శశీథరూర్ ఎరుపు రంగు కుర్తీ,ధోతీ ధరించి.. నుదుటిన చందన తిలకం దిద్దుకుని ఆడపిల్లలా సిగ్గు పడుతూ ఊయల ఎక్కి ఊగారు. నాకు ఊయల ఊగాలనిపించింది.
హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరిగే భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.
Minister Gautam Reddy comments on Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందన్నారు. స్టీల్ ఫ్యాక
ap employee unions demands : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటామంటూనే.. ఏపీ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కోరారని.. అయితే.. వీలైనంత త్వరగా తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్ను అడిగామని ఎన్�
Beer yoga classes : ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యువత బీరు తాగుతూ…యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురితో కలిసి హాయిగా..బీరు సిప్ చేస్తూ..యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికంతట�
CM KCR support Bharat Bandh : రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ కు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యత�