PARTICIPATE

    జలజగడం వాటాలు..వాదనలు, కేంద్రం తేలుస్తుందా ? నానుస్తుందా ?

    October 7, 2020 / 06:50 AM IST

    CM YS Jagan Points in Apex Committee Meeting : జల వివాదంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా తమ వాదనలు వినిపించాయి. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డుల పరిధిపై క్లారిటీ రానప్పటికీ.. డిటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లు సమర్పించేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణలో నిర�

    పాక్, చైనాతో కలిసి రష్యా లో భారత దళాల మిలిటరీ ఎక్సర్ సైజ్

    August 25, 2020 / 09:18 PM IST

    త్రివిధ దళాలకు చెందిన 200 మంది సిబ్బందిని కవ్కాజ్ -2020 ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నందుకు సెప్టెంబర్‌లో రష్యాకుపంపుతున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత బృందంలో… సైన్యం నుండి 160 మంది సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన 40 మంది సైనికుల�

    ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశ కోల్పోరాదు : సుందర్ పిచాయ్

    June 8, 2020 / 08:16 PM IST

    ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కల

    అందరం జనతా కర్ఫ్యూ పాటిద్దాం : మెగాస్టార్ చిరంజీవి& కింగ్ నాగార్జున

    March 21, 2020 / 06:21 AM IST

    కరోనా ఎఫెక్ట్ : జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపిన చిరంజీవి, నాగార్జున..

    ‘జనతా కర్ఫ్యూ’ పై పవన్ స్పందన..

    March 20, 2020 / 01:07 PM IST

    కరోనా ఎఫెక్ట్ - ప్రధాని పిలుపుకు దేశమంతా స్పందించాలన్న పవన్ కళ్యాణ్..

    స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ లో పాల్గొన్న గవర్నర్‌, కవిత

    November 7, 2019 / 12:35 PM IST

    భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలో బీఎస్‌జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మాజీ ఎంపీ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ�

    370రద్దు తర్వాత తొలిసారిగా…ఆర్మీలో చేరేందుకు కశ్మీర్ యువకుల ఉత్సాహం

    September 3, 2019 / 02:04 PM IST

    ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు జమ్మూకశ్మీర్ యువత ఉత్సాహంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు  తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి వందల�

    బీజేపీ రోడ్ షోలో సాప్నా చౌదరి

    April 22, 2019 / 08:05 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో సోమవారం(ఏప్రిల్-22,2019) నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ లో కేంద్రమంత్రి విజయ్ గోయల్ తో పాటుగా హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్,యాక్టర్ సాప్నా చూదరి కూడా పా�

    రేపు మహబూబ్ నగర్ కి మోడీ రాక

    March 28, 2019 / 12:16 PM IST

    సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరో�

    బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు

    March 24, 2019 / 02:53 PM IST

    బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�

10TV Telugu News