Parties

    మొదటి స్థానంలో బీఎస్పీ.. నాల్గవ స్థానంలో టీడీపీ

    April 15, 2019 / 03:59 AM IST

    దేశంలోనే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ వాది పార్టీ నిలిచింది. కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పార్టీలు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.  ఈ ఏడాది ఫిబ్రవరి 25వతేదీన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా సమర్ప�

    మూగబోనున్న మైకులు : ఎన్నికల ప్రచారం, ప్రకటనలు బంద్

    April 9, 2019 / 02:19 AM IST

    మైకులు మూగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. ప్రచార సభలు ఉండవు. నాయకులు, కార్యకర్తలు కనబడరు. అంతా సైలెంట్ కానుంది.

    ఓట్లు మహిళలవి..సీట్లు మాత్రం పురుషులకే 

    April 8, 2019 / 04:49 AM IST

    అమరావతి : మహిళా సాధికారత అంటే గప్పాలు కొట్టే నాయకులు ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మహిళా రిజర్వే

    వైసీపీ నుంచి భర్త..ఇండిపెండెంట్ గా భార్య

    March 28, 2019 / 03:21 PM IST

    ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.   కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�

    ఆయారాం..గయారాం : అంతిమ లక్ష్యం టికెట్ సాధించడమే

    March 23, 2019 / 12:59 PM IST

    ఎప్పుడొచ్చామన్నది కాదు.. టికెట్ దొరికిందా లేదా అన్నదే పాయింట్. ఇదే ఇప్పుడు ట్రెండ్. పొద్దున్నే ఓ పార్టీ.. మధ్యాహ్నానికి మరో కండువా…సాయంత్రం తిరిగే సరికి టికెట్. ఎన్ని పార్టీలు తిరిగామన్నది కాదు.. కండువా ఏదన్నది కూడా ముఖ్యం కాదు. అంతిమ లక్ష్య�

    ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం : మేనిఫెస్టోలపై నిషేధం

    March 17, 2019 / 02:52 AM IST

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు EC ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11, 18, 23, 29,  మే 06, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్‌కు 48 గంటల్ల�

    మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

    March 3, 2019 / 11:03 AM IST

    వాయుసేన జ‌రిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�

    Telangana Budget 2019-20 : విపక్షాల పెదవి విరుపు

    February 22, 2019 / 02:32 PM IST

    ప్రజలను మభ్యపెట్టేందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా ఆందోళనకర పరిస్ధితు

    కేంద్ర బడ్జెట్ 2019 : తూచ్ అంటున్న విపక్షాలు

    February 2, 2019 / 12:41 AM IST

    హైదరాబాద్ :  కేంద్ర బడ్జెట్‌పై  భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్‌ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్‌ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై విపక్షా�

    పొత్తులు నై..పోరే : ఏపీలో నాలుగు స్తంభాలాట

    January 23, 2019 / 12:29 PM IST

    విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్‌గాన

10TV Telugu News