Party Leaders

    మూడు రాజధానులపై రేపే తేల్చేస్తాం : పార్టీ నేతలతో వై.ఎస్.జగన్

    January 19, 2020 / 10:07 AM IST

    అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

    కాషాయ కార్యకర్తలకు ఏదీ.. నేతల భరోసా?

    January 15, 2020 / 01:06 PM IST

    కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మ‌రే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం ప‌నిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోల�

    టీటీడీపీలో పదవుల అమ్మకాల లొల్లి!

    January 2, 2020 / 12:28 PM IST

    తెలంగాణ టీడీపీని కాపాడుకుని, నిలబెట్టేందుకు ఓ వైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక్కడి నేతలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేందుకు చూస్తున్నారట. ఒక్కప్పుడు తెలంగాణలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు పార్టీ ఉనికే లేక�

    నేనేంటో చూపిస్తా : మంత్రి గంగుల కమలాకర్ స్వీట్ వార్నింగ్!

    December 28, 2019 / 12:06 PM IST

    తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలను ఆయన హెచ్చరిస్తున్నారు. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు… కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్షమించేది లేదంటు�

    ఆర్టీసీ సమ్మె @ 37 రోజు : అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశం

    November 10, 2019 / 03:52 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగడం లేదు. కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు మాత్రం రోజుకో ఆంద

    సీఎం కావాలని పగటి కలలు కనలేదు : బెంబేలెత్తే వ్యక్తిని కాదు

    October 24, 2019 / 01:17 AM IST

    తన అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బెంబేలెత్తే వ్యక్తిని తాను కాదని చెప్పారు. సీఎం కావాలనే పగటి కలలను తాను కనలేదన్నారు. తన ఒక్కడి గుర్తింపు, విజయం ఎప్పుడూ కోరుకో

    ’హోదా’ను వదిలేసి.. ప్యాకేజీకి చంద్రబాబు ఊ కొట్టారు : జగన్  

    February 1, 2019 / 07:58 PM IST

    హైదరాబాద్ : నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ లో వాగ్ధానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయడమేనని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఐదో బడ్జెట్ లోనూ ఏపీకి రావాల్సిన వాటిపై ప్రకటన లేదన్నారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జగన్ స�

    ఎన్నికల ప్రచారంపై జనసేనాని సమీక్షలు

    January 3, 2019 / 01:21 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని చూస్తున్న జనసేనాని..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసిన పవన్ కళ్యాణ్..తాజాగా పార్టీ నాయకులు..అభిమానులతో చర్చిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుంచి ప్రారంభిస్�

10TV Telugu News