-
Home » Party Leaders
Party Leaders
45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్
October 16, 2023 / 03:47 PM ISTతెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగింది.ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ స్థలం ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు.
Sridhar Reddy : మా పార్టీ వాళ్లే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
July 21, 2023 / 09:54 PM ISTతాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని…
Kottagudem Municipal Chairperson : పార్టీ నేతలే అవమానించారంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న కొత్తగూడెం మున్సిపల్ ఛైర్పర్సన్
April 8, 2022 / 06:30 PM ISTకేంద్రం తీరుకు నిరసనగా కొత్తగూడెంలో టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే బైక్ ర్యాలీలో మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా తనను వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.
Telangana : బీజేపీ ట్రాప్ లో పడొద్దు..ఢిల్లీ వేదికగా రైతుల సమస్యలపై ఉద్యమం చేద్దాం..కేంద్రం మెడలు వంచుదాం : కేసీఆర్
March 21, 2022 / 02:57 PM IST‘తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Mamata Banerjee – PM Modi: మమతాతో మోదీ భేటీ.. కొద్ది గంటల్లో
July 27, 2021 / 07:42 AM ISTవెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా…
పేదలకు ఇచ్చే ప్లాట్లలోనే టీడీపీ నేత హత్య.. అంత్యక్రియలను నిర్వహించబోమంటున్న నేతలు
December 30, 2020 / 12:42 PM ISTTDP leader Nandam Subbaiah murder : కడప జిల్లా ప్రొద్దుటూరులో హై టెన్షన్ నెలకొంది. నందం సుబ్బయ్య అంత్యక్రియలను నిర్వహించబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సుబ్బయ్య హత్యకు కారకులైన ఎమ్మెల్యే రాచమల్లు…
చిత్తుగా ఓడించారని వైజాగ్ పై పవన్ కు కసి – రోజా
August 3, 2020 / 02:08 PM ISTవైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా…
విజయనగరం వైసీపీ నేతలకు వింత కష్టం!
July 7, 2020 / 08:03 PM ISTప్రస్తుతానికి కరోనా కాలం నడుస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. వారూ, వీరూ అని తేడా లేకుండా… ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరులు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు ఇలా…
షోకాజ్ నోటీసులు అందుకుని రెచ్చిపోతున్న రఘురామ; వైసీపీ లీడర్ల సెటైర్లు
June 26, 2020 / 11:18 AM ISTపార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీసీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ షోకాజ్ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. పార్టీ తర
వదిలేస్తారా? వేటు వేస్తారా? స్థానిక ఎన్నికల్లో గీత దాటిన నేతలను జగన్ ఏం చేస్తారు
March 21, 2020 / 06:29 AM ISTప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను