Home » Party Leaders
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగింది.ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ స్థలం ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు.
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
కేంద్రం తీరుకు నిరసనగా కొత్తగూడెంలో టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే బైక్ ర్యాలీలో మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా తనను వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.
‘తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిని కలవనున్నారు.
TDP leader Nandam Subbaiah murder : కడప జిల్లా ప్రొద్దుటూరులో హై టెన్షన్ నెలకొంది. నందం సుబ్బయ్య అంత్యక్రియలను నిర్వహించబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సుబ్బయ్య హత్యకు కారకులైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డిపై కేసు నమోదు చే
వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..ర
ప్రస్తుతానికి కరోనా కాలం నడుస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. వారూ, వీరూ అని తేడా లేకుండా… ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరులు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ పలకరిస్తోంది. ఇదంతా బాగానే ఉంద�
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీసీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ షోకాజ్ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. పార్టీ తర
ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను