Home » PARTY WORKERS
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నాయి. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బృందాలు ఇంటింటికి వచ�
లాలూ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఆర్జేడీ నుంచే కాకుండా జేడీయూ నుంచి కూడా అనేక మంది నేతలు ఇంటికి వచ్చి మరీ లాలూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్ర�
అదే సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేతో కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరి, కొందరు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకుని దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే బయటకు పరుగులు తీసినా వదిలి
విశాఖలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అవకాశం చిక్కడంతో మెల్లగా పక్క చూపులు చూడడం మొదలుపెట్టారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ తె
టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�