-
Home » parvathipuram
parvathipuram
అయ్యో పాపం.. టీ తాగుదామని రైలు దిగాడు, 20 ఏళ్లు నరకం చూశాడు.. ఓ వ్యక్తి దీనగాథ..
March 4, 2025 / 08:34 PM ISTఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకున్నారు.
కూతురి పెళ్లికోసం దాచిన రూ.2 లక్షల సొమ్ము కొరికేసిన ఎలుకలు.. కన్నీరు మున్నీరైన కుటుంబం
November 18, 2023 / 04:39 PM ISTకూతురి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టిన కష్టార్జితం ఎలుకల పాలైంది. రూ.2 లక్షల కరెన్సీ నోట్లు ఎలుకలు కొరికేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఓ కుటుంబం కన్నీరుమున్నీరైంది.
Alajangi Jogarao : చంద్రబాబు దళిత వ్యతిరేకి.. గజం స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా
August 10, 2023 / 11:25 AM ISTకబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు.
Parvathipuram Politics : హీటెక్కిన పార్వతీపురం రాజకీయం.. బొబ్బిలి చిరంజీవులు, జోగారావు పరస్పర ఆరోపణలు
July 11, 2023 / 09:51 AM ISTఎమ్మెల్యే జోగారావు భూ బకాసురుడుగా మరారంటూ బొబ్బిలి చిరంజీవులు తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవులు ఆరోపణలకు ఎమ్మెల్యే జోగారావు కౌంటర్ ఛాలెంజ్ విసిరారు.
Parvathipuam : రూ.90 లక్షలు ఇస్తే రూ.కోటి ఇస్తారు.. ఆఫర్ అదిరిపోయింది కదూ.. టెంప్ట్ అయ్యారో
June 27, 2023 / 12:23 AM ISTParvathipuram Police : పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని మోసపోవద్దని సూచిస్తూనే ఉన్నారు.
Fraud : మహిమ గల నాణెం పేరుతో రూ.11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
May 22, 2022 / 07:27 PM ISTపార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి..కాకినాడలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న గుత్తా సుమన్చంద్ను మోసం చేశాడు. 20 రోజుల క్రాంత్రి సుమన్చంద్కు ఫోన్ చేసి ఒడిశాలో మహిమ గల నాణెం ఉందని…
Pregnant Woman : నాగావళి నదిలో నిండు గర్భిణి అవస్థలు
December 29, 2021 / 01:11 PM ISTవిజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ... నాగావళి నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సి
Vizianagaram : యువతి జీవితంతో చెలగాటమాడిన మృగాళ్లు
June 9, 2021 / 06:52 PM ISTఏడేళ్ల క్రితం జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది. ప్రేమ పేరుతో జరిగిన నయవంచన ఆ యువతిని అగాథంలోకి నెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ముగ్గురు నయవంచకులు ఆ అమ్మాయిని దగా…
వంగపండు కుమార్తెకు సీఎం జగన్ ఫోన్.. అండగా ఉంటానని హామీ..కళాకారుల హర్షం
August 6, 2020 / 02:13 PM ISTఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ.. ప్రజలను చైతన్యం చేసిన.. ఉత్తరాంధ్ర జానపద శిఖరం వంగపండు కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ సీఎం జగన్ వెల్లడించడం పట్ల…కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లు కళా…
ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూత
August 4, 2020 / 07:35 AM ISTప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుతెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ఇకలేరు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం అందుకున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురంకి చెందిన…