Home » Pashamylaram
పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.
ఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు.
పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వివేక్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న విషయంపై ఒక రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత ఈ ప్రమాద ఘటనపై క్లారిటీ వస్తుందని తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పాశమైలానం పారిశ్రామికవాడలో..