-
Home » Pashamylaram
Pashamylaram
పనిలో చేరి నెలరోజులే.. ఇంకా జీతం కూడా తీసుకోలేదు.. కొడుకు కడసారి చూపుకోసం అప్పుచేసి విమానమెక్కి వచ్చిన తండ్రి.. కన్నీరు మున్నీరవుతూ..
పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.
రియాక్టర్ పేలుడు ఘటన.. సిగాచీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు స్థాపించారు? ఫుల్ డీటెయిల్స్
ఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు.
పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు..
పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
రియాక్టర్ పేలుడు ఘటన.. 13కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 12 మంది పరిస్థితి విషమం
ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వివేక్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న విషయంపై ఒక రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత ఈ ప్రమాద ఘటనపై క్లారిటీ వస్తుందని తెలిపారు.
Harish Rao: భూమి కంపించేంత శబ్దం వచ్చింది: హరీశ్ రావు
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పటాన్చెరులోని పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి.. మరికొందరికి తీవ్ర గాయాలు..
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పాశమైలానం పారిశ్రామికవాడలో..