Home » PASS
300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్ ఎట్టకేలకు 10th Class పరీక్ష పాస్ అయ్యారు.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏ�
10 years jail for teacher raping student: గురువంటే దైవంతో సమానం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే.. ఉపాధ్యాయుడు అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. కానీ, కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. పవిత్రమైన �
ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు. ప్రభు
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయ�
అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు.కేరళ,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలు అయితే సీఏఏకు వ్యతిరేకంగా అసె