-
Home » Passes
Passes
Delhi Ordinance Bill: లోక్సభ ఆమోదం పొందిన ఢిల్లీ ఆర్డినెన్స్.. రాజ్యసభ కూడా గట్టెక్కినట్టే
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.
Lokayukta: చారిత్రాత్మక చట్టం చేసిన మహా అసెంబ్లీ.. లోకాయుక్త-2022 బిల్లుకి ఆమోదం
వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ.. దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని కిటుకులు పెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సభ సమావేశాలకు ముందే �
Kerala: మరింత వేడెక్కిన కేరళ.. గవర్నర్ తొలగింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసె
Karnataka: తీవ్ర నిరసనల మధ్య కర్ణాటక ఎగువ సభలో వివాదాస్పద మత మార్పిడి బిల్లుకు ఆమోదం
గత నెలలో హిమాచల్ అసెంబ్లీ సైతం ఇలాంటి బిల్లునే ఆమోదించింది. ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ బిల్ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. వీటికి ముందు మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకు
Maharashtra ‘Shakti Bill’ : ‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం..మహిళలపై నేరానికి పాల్పడితే ఉరిశిక్ష..
‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం పలికింది.ఇకపై మహిళలు,చిన్నారులపై నేరానికి పాల్పడాలంటే భయపడాల్సిందే. ఈ బిల్లు ప్రకారం.. ఉరిశిక్ష కూడా పడొచ్చు..
Child marriage : బాల్య వివాహాలను చట్టబద్ధం చేసిన రాజస్థాన్..
రాజస్థాన్ ప్రభుత్వం బాల్య వివాహాల బిల్లును చట్టబద్దం చేసింది. బాల్య వివాహాలు రిజస్ట్రేషన్ చేసేలా అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది.
OBC Bill : ఓబీసీ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం
రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్యసభ ఆమోదం తెలిపింది.
OBC Bill : ఓబీసీ బిల్లుకి లోక్ సభ ఆమోదం..ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే
ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది.
ఎంపీల జీతంలో 30శాతం కోత బిల్లుకు లోక్ సభ ఆమోదం
కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో భాగంగా.. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లు ‘సాలరీ, అలవెన్స్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్డినెన్స్,2020’ ను మంగళవారం లోక్సభ
బీ పాస్.. బిందాస్ : TS-bPASS బిల్లుకు శాసనసభ ఆమోదం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ బిల్లు Telangana State Building Permissions Approval and Self Certification System (TS-bPASS) కు శాసనసభ ఆమోదం తెలిపింది. టీఎస్ బీపాస్ చట్టం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల పర�