PASSES AWAY

    జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

    August 24, 2019 / 02:22 PM IST

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను మన్మోహన్,సోనియా,రాహుల్ ఓదార్చారు.  అరుణ్

    జైట్లీ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

    August 24, 2019 / 11:33 AM IST

    అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ మధ్యాహ్నాం కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం�

    అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి మాతృ వియోగం

    August 22, 2019 / 09:28 AM IST

    అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఇవాళ(ఆగస్టు-22,2019) తెల్లవారుజామున కన్నమూశారు. స్వస్థలం.. వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో ఆమె తుది శ్వాస విడిచ

    పారికర్ భౌతికకాయానికి ప్రధాని నివాళులు

    March 18, 2019 / 09:29 AM IST

    గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �

10TV Telugu News