రామ్దేవ్ బాబా తన వ్యాపార సామ్రాజ్యానికి యోగా పితామహుడిగా భావించే మర్షి పతంజలి పేరును తొలగించాలని, మీ సొంత పేరుతో మీ బ్రాండ్ను నిర్మించుకోవాలని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సూచించారు. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్య
మధుమేహం, గ్లకోమా (నీటి కాసులు), థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుకు ఈ ఔషధాలు చక్కని ఫలితమిస్తాయంటూ పతంజలి దివ్య ఫార్మసీ ప్రచారం చేసుకుంటోంది. తప్పుదోవ పట్టించే ఇటువంటి ప్రకటలను వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద,
గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కొవిడ్తో పోరాడి పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ ప్రాణాలు కోల్పోయారు. 57ఏళ్ల ఆయన కొవిడ్-19తో ఊపిరి తిత్తులు, బ్రెయిన్ హేమరేజ్ అవడంతో మే19న తుది శ్వాస విడిచారు.
యోగా గురు రామ్ దేవ్ కొన్ని మీడియాల్లో వస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పతాంజలి యోగ్ పీఠ్ మెయిన్ క్యాంపస్ లో ఒక్క కరోనావైరస్..
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరోనిల్..రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్ పతంజలి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించింది. కరోనిన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంతేగాకుండా..కరోనా వై
పతాంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇటీవల కరోనా వైరస్ కు మందు అంటూ ప్రకటించి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఆ రోజు ప్రకటనను విశ్లేషిస్తూ కరోనావైరస్ పేషెంట్స్ వాడే మెడిసిన్ తయారుచేశామని క్లినికల్ ట్రయల్స్ లో ఉందని.. ఎ
కేంద్రం పతాంజలిని కొవిడ్-19 గురించి రామ్ దేవ్ బాబా మందు కనిపెట్టారని ప్రకటించారు. మంగళవారం ఉదయం మందు తమ వద్ద ఉందని కేవలం 7రోజుల్లోనే తగ్గిపోతుందని చెప్పిన కొద్ది గంటల తర్వాత కేంద్రం నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పతా�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేసింది.