Home » Patients
ఓ హాస్పిటల్ కు సంబంధించిన సిబ్బంది..రోగులు 30 ఏళ్లుగా టాయిలెట్ వాటరే తాగిన విషయం ఇన్నేళ్లకు తెలిసింది.దీంతో ఆస్పత్రి డైరెక్టర్ క్షమాపణలు కోరారు.
ఇదే విషయంపై తాజా పరిశోధనల ద్వారా నిపుణులు కొన్ని సూచనలను కూడా చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భరంలో వీలైనంత వరకు వేరుశనగపప్పు తినకపోవటమే మంచిది. అలా కాని పక్షంలో తక్కువ
నీలోఫర్ ఆస్పత్రిలో వసూళ్ల దందా..!
ఇక సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ విషయానికి వస్తే అధునికసాంకేతికతతో ఒక దాత నుండే ఎక్కవ పరిమాణంలో ప్లేట్ లెట్స్ ను సేకరిస్తారు. ఈ విధానం వల్ల రక్తం నుండి ఇతర అంశాలను పక్కన పెట్టి ఒక్క
కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే.. మరో ప్రమాదం హైదరబాద్ వాసులను కలవరపెడుతోంది.
దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
కోవిడ్ రకరకాల కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇప్పటికే కరోనా బాధితులను బ్లాక్ ఫంగస్ సమస్య కలవరపెడుతుంటే.. కొత్తగా ప్లేట్లెట్స్ పడపోతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈ సమస్యకు కారణమని తేల్చారు.
New Coronavirus in Malaysia : కరోనా…కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారికి భయపడని దేశమంటూ లేదు. మనుషుల ప్రాణాలు తీస్తున్నీ ఈకరోనా విభిన్న రూపాలు మార్చుకుంటూ ప్రభావాన్ని చూపిస్తోంది. వాతావరణానికి అనుగుణంగా మారిపోతూ..జనాల ఉసురు తీస్తున్న ఈ వైరస్ ఇప్పటి వరకూ మ�
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందులను నిర్ధిష్ట పరిమితిలో వాడాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞప్తి చేశారు.
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ