Home » Patients
తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 1,302 కేసులు నమోదయ్యాయని, 2,230 మంది ఒక్కరోజే కోలుకున్నారన
కొవిడ్ లక్షణాలు కనిపించే వారి కంటే.. ఎటువంటి లక్షణాలు కనిపించని బాధితుల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ ర�
Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. ఈ విషయా
పీఎం కేర్స్ ఫండ్ తో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. బీహార్ రాష్ట్రంలో 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని పాట్నా, ముజఫర్ నగరాల్లో 500 పడకలతో కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చే
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా వైద్యం అందిస్తామంటూ లక్షలను దండుకుంటోంది. ఆస్పత్రి�
కరోనావైరస్ మహమ్మారి సోకి ప్రజలు కోలుకున్న తర్వాత వైరస్ వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు. ఇప్పుడు, జర్మనీ నుంచి వచ్చిన రెండు అధ్యయనాలు COVID-19 అనారోగ్యం తీవ్రంగా లేనప్పుడు కూడా గుండెపై తీవ్రమైన ప్రభావాన్న
కరోనా వైరస్ సోకినవారిలో రోజురోజుకీ కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. మొన్నటివరకు జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. ఇప్పుడు చాలామందిలో మరికొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. రుచి, వాసన క
కరోనా వైరస్ పోరాటంలో కొందరు అమెరికా శాస్త్రవేత్తలు కౌవ్ నే నమ్ముకుంటున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, హ్యుమన్ ప్లాస్మా కంటే గోవుల్లో ఉండే ప్లాస్మాలోనే యాంటి బాడీలు శక్తివంతంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. అందుకే ఆవుల్లోనే కృత్రి�
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో పవర్ కట్ అయింది. దీంతో వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితులు ఆందోళన చెందారు. కరెంట్ పోయిన సమయంలో జనరేటర్ పని చేయలేదని గాంధీ వైద్యుల
ఒక సంవత్సరంలోనే రెండోసారి కరోనా.. కాదు మూడు నెలల్లోనే రెండోసారి. ఇజ్రాయేల్ లోని డాక్టర్ పరిస్థితి ఇది. ఇజ్రాయేల్ లోనే పెద్ద హాస్పిటల్ గా పేరు తెచ్చుకన్న రమత్ గన్స్ షెబా మెడికల్ సెంటర్ లో డాక్టర్ గా ఓ వ్యక్తి పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో తొలి క