Home » Patients
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకున్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీ�
హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆస్పత్రిలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహిస్తోంది. అక్కడి ప్రాంతమంత
కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న రోగుల ముందు కొత్త సమస్య ఉంది. కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న కొంతమంది వాసన సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయారని ఫ్రెంచ్ వైద్యుడు ఒకరు వెల్లడించారు. ఆ ప్రజలు ఎప్పటికీ ఇక ‘అదృశ్య వైకల్యంతో’ జీవించాలని అ�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున�
భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. శనివారం వరకు దేశంలో మొత్తం 6,48,315 కేసులు నమోదవగా.. 18,655 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కొత్తగా 22,771 కేసులు నమోదవగా అదే సమయంలో 442 మంది రోగులు మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుత
కరోనా వైరస్ వ్యాప్తి సెక్స్ కారణంగా మరింత పెరుగుతుందని కొత్త స్టడీ చెప్తుంది. అనుమానంతో జరిపిన పరిశోధనలకు సమాధానం దొరికింది. చైనాలో Covid-19తో బాధపడి కోలుకున్న వ్యక్తుల సీమెన్ లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. చైనాలోని షాంగ్క్యూ మునిసిపల్ హాస్ప�
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నా
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �