Home » Patients
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త కొత్త కథనాలు వెలవడుతున్నాయి. సోషల్ మీడియా దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరొక అంశం తెరమీదకు వచ్చింది. ఈ వైరస్ బారిన పడి..స్వల్పస్థా�
కరోనా వైరస్కు ఎటువంటి మందు లేదు. కానీ కోవిడ్19 రోగులకు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మలేరియా డ్రగ్ పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసుల�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
ప్రమాదం అని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా ఆలోచిస్తాం.. అయితే ప్రమాదం అని తెలిసినా కూడా తప్పించుకోలేని బాధ్యత వారిది. వారు భయపడితే ప్రాణాంతక వైరస్ చేతిలో ఎందరో బలకాక తప్పదు. వాళ్లు కష్టపడకపోతే.. రోజురోజుకు కేసులు పెరిగిపోతాయి. వాళ్లు ఎవర�
80ఏళ్లకు పైబడిన వారికి కరోనా ట్రీట్మెంట్ ఇవ్వదలచుకోవడం లేదు ఇటాలియన్ గవర్నమెంట్. వరుసగా కరోనా బాధితులు పెరిగిపోతుండటంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్య సదుపాయాలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇటలీలోని ఐసీయూ వార్డుల్లో ఖాళీ ఉండటం లేదు. ఈ మేరకు వ�
కోవిడ్-19.. కరోనావైరస్.. పేరేదైనా ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్.. ఇటలీని కూడా ఇబ్బంది పెడుతుంది. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు దెబ్బకి కరోనా జన్మస్థలం చైనా తర్వాత ఇటలీనే గడ్డు పరిస్థితి ఏదుర్కొంటుంది. అత్యంత ఉన్నత జీవన �
ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�
37వరకు కరోనా వైరస్ మీ శరీరంలో జీవించగలదట.లాన్సెంట్ మెడికల్ జర్నల్ లో బుధవారం ప్రచురించిన ఒక కొత్త స్టడీ ప్రకారం...కొరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసిం