Home » Patients
కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్�
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరుగుతోంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఆరు గంటలుగా కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగ�
వూహాన్లో వైద్యసిబ్బందికి విశ్రాంతి లేదు. రోజుకు 18-20 గంటల మేర పని. కనీసం నిద్రకూడా సమయంలేదు. నింగ్ ఝూ కూడా ఇలాంటి నర్సే. డాక్టర్లకు సాయం చేయడానికి బదులు తానే గదిలో నిర్భందించుంది. జనవరి 26 లో చెస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఆమెకు కరోనా వైరస్ ఉందోమేనన�
కరోనా వైరస్..సోకిన ఓ వృద్ధ దంపతులు ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూన్న దృశ్యం మనస్సుల్ని కలచివేస్తోంది. ‘‘ఇవే మన చివరి చూపులు..ఇదే ఈ జన్మకు ప్రాప్తం’’ అని చెప్పుకున్నారు. హాస్పిటల్ ఐసీయూ వార్డులో జరిగిన ఈ వీడియో ఉ�
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. హైదరాబాద్ గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల కోసం రెండో వార్డు�
నోవెల్ కరోనావైరస్ చైనాను వణికిస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం చైనాలో ఆరు రోజుల్లో వుహాన్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇండోర్ లోని మహారాజ యశ్వంత్రో హాస్పిటల్ లోపలికి వరద నీర�
ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేరొందిన గాంధీ ఆస్పత్రిలో కూడా ఔట్ పేషెంట్ విభాగం సేవల సమయాన్ని పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటేల రాజేందర్ మే 10వ తేదీ శుక్రవారం ఆదేశించారు. ఇకపై ఓపీ విభాగం మ�
బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి చెత్తగా ప్రవర్దించింది ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన మహిళా రోగుల నగ్న చిత్రాలను తీసి తన బాయ్ ఫ్రెండ్కి పంపింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నర్స్గా పనిచేస్తున్న అశ్లే అన్ స్మిత్(30) డావోస�
రోగులతో డాక్టర్లు లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదంటూ భారత వైద్య మండలి(ఎంసీఐ) కొత్తగా నిబంధనలు విధించింది. ఈ మేరకు ఎంసీఐ వెబ్సైట్లో మార్గదర్శకాలను విడుదల చేసిన ఎంసీఐ డాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసై�