-
Home » pcb
pcb
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు లైన్ క్లియర్..! రంగంలోకి దిగిన ఐసీసీ
బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి ఐసీసీ తప్పించడంతో.. బంగ్లాకు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో పాక్ ను దారికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఐసీసీ, పీసీబీ మధ్య సమావేశం జరిగింది.
భారత్తో ఆడాలంటే.. ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన డిమాండ్లు ఇవే..!
మొత్తంగా, ఐసీసీ ముందు ఐదు డిమాండ్లు ఉంచింది పీసీబీ. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరును పాక్ తీవ్రంగా తప్పు పడుతోంది. ఐసీసీతో చర్చల్లో దాన్నే హైలైట్ చేస్తోంది.
భారత్తో మ్యాచ్ ఆడాలంటే.. మా మూడు డిమాండ్లు ఇవే..! ఐసీసీతో పాక్..! 24 గంటల డెడ్లైన్
ఐసీసీ ముందు పాక్ ప్రధానంగా మూడు డిమాండ్లను ఉంచింది (T20 World Cup 2026).
భారత్తో మ్యాచ్ ఆడండి..! శ్రీలంక అభ్యర్థనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
IND vs PAK : శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశం ఉంటుంది. : శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ �
భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేసినా ICC మమ్మల్ని ఏమీ చేయలేదు.. పాక్ పిచ్చి లాజిక్..
దురదృష్టవశాత్తు, సమస్యను పరిష్కరించే బదులు, ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందనే వాస్తవాన్ని నేను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా.
భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే.. ‘పాక్ పై చర్యలు ఊహాతీతం’.. ICC మాస్టర్ ప్లాన్
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026 )భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే పాక్ ప్రభుత్వ నిర్ణయంపై చర్చించేందుకు ఐసీసీ బోర్డు మీటింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
భారత్తో మ్యాచ్ ఆడొద్దనన్న పాక్ ప్రభుత్వం.. బీసీసీఐ కీలక నిర్ణయం.. శ్రీలంకకు టీమ్ఇండియా..!
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
టీ20 వరల్డ్ కప్.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం
తన మ్యాచ్లను భారత్ లో కాకుండా శ్రీలంకలో ఆడేందుకు అనుమతించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ అంగీకరించకపోవడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీ20 ప్రపంచకప్ను పాక్ బహిష్కరిస్తే ఐసీసీ తీసుకునే చర్యలు ఇవే..?
ఒకవేళ పాక్ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే ఐసీసీ ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందో ఓ సారి చూద్దాం.
దెబ్బకు దెయ్యం దిగింది.. ICC ఝలక్ తో వెంటనే టీమ్ ని ప్రకటించిన పాకిస్తాన్
Pakistan Squad : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది.