Home » PCC Chief Revanth Reddy
ఓటమి ఎరుగని నేత మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించాలని స్కెచ్ వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ వర్క్వుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర�
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. బేగంపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లిన వీహెచ్ పై పీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే �
తెలంగాణలో రాహుల్ గాంధీ సభ జరుగనున్న క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఆయన పర్యటనతో జిల్లా కాంగ్రెస్ లో విభేధాలు మరింతగా పెరిగాయి.
ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్ లో సింగిల్ హీరో కుదరదని చెప్పారు జగ్గారెడ్డి.
వ్యూహం ఫలించలేదా?
రేవంత్ రెడ్డి తీరు మార్చుకుంటేనే