Home » Peddapalli Dist
Peddapalli : పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం జరిగింది. స్థానిక లీడర్ దేవయ్య ఇంటికి 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తలుగురు దుండగులు వచ్చారు. వచ్చి రావడంతోనే రివాల్వర్ తో బెదిరింపులక�
సాధారణంగా ఆస్తుల కోసం కొట్టుకుంటారు. లేదా.. డబ్బుల కోసం గొడవపడతారు.. కానీ అక్కడ ఓ కుక్క కోసం కొట్లాడారు. ఓ కుక్క రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పరం ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించేలా…వివాదం సృష్టించింది. కుక్క తెచ్చిన తంటాతో