Home » peddi reddy rama chandra reddy
మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు.
విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన
అప్పుడూ ఇప్పుడూ అదే మాట.. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. పార్టీల మార్పే గానీ వాయిస్ లో మాత్రం మార్పు లేదు. అప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత పార్టీ వారే
ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతు�
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు
చిత్తూరు: జిల్లా రాజకీయాల్లో అతనో సెంటరాఫ్ అట్రాక్షన్. ఒకవైపు వెన్నంటి ఉండే అనుచరులు.. మరోవైపు వెంటాడే శత్రువులు. ముఖ్యమంత్రులను సైతం లెక్క చేయని మనస్తత్వం.