Home » Pendurthi
రాష్ట్రంలో సంచలనం రేపిన విశాఖ జిల్లా పెందుర్తి 6 హత్యల కేసులో షాకింగ్ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అప్పలరాజు పగ ఏళ్ల నాటిదని తెలుస్తోంది. గతంలో అప్పలరాజు కుమార్తెని ప్రస్తుత బాధితుడు విజయ్ ప్రేమించి మోసం చేశాడని, అత్యాచారం చేశ�
విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బాధితుడ�
విశాఖ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సూసైడ్ చేసుకున్�
Nuthan Naidu Arrested: విశాఖ జిల్లా పెందుర్తిలో బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, నటుడు, దర్శకుడు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ శిరోముండనం(గుండు గీయించడం) ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా పరారీలో ఉన్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అరెస్ట్ చే�
Pendurthi People Shocking Allegations on Nutan Naidu’s Family: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో నూతన్ �
Nuthan Naidu’s House CC TV Footage: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాంత్ ఫిర్యాదు మే�
casefiled against Bigg Boss fame Nutan Naidu: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పెందుర్తి ప�
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు అదే కాలనీలో నివాసం ఉ�
తాను ప్రచారం చేస్తుంటే స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారా ? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారు ? దద్దమ్మల్లారా..మూర్ఖుల్లారా ? అంటూ మండిపడ్డారు. లైట్లు ఆపివేస్తే ఏం గుండెల్లో ఉన్న వెలు�
ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి ఓట్లు అడగరు..350 ఇళ్లు..900 ఓట్లు..ఎన్నికల్లో పోటీ చేస�