Home » pensioners
AP pensioners Good news : ఏపీలో పెన్షనర్లకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వారి పెన్షన్లలో విధించిన కోతను మళ్లీ చెల్లించనున్నారు. ఆ నిధులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. డిసెంబర్ 1న పెన్షన్తో పాటు 50 శ�
AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్ర�
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్
ఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస�