Home » people
దేశంలోని బహుళత్వం, వైవిద్ధ్యాలపై దాడి జరుగుతోంది. మత, జాతి, ప్రాంతీయ విభేదాలు సృష్టించి, దేశాన్ని విడదీసేందుకు విభజన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ విభజన శక్తులు కేవలం వేళ్లపై లెక్కించగలిగినంత మందే ఉన్నారు. ప్రజలు అభద్రతా భావం, భయాందోళనలో ఉన
హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు రాను పోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతుది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది.
రాజస్థాన్లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
కొంత కాలంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశ వ్యాప్తంగా విపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇప్పటికే యూపీఏ అనే కూటమి ఉంది. ఇక రాష్ట్రంలో నితీష్, తే�
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
కరోనా బారిన పడిన వ్యక్తికి లాంగ్ కొవిడ్ ముప్పు ఉన్నదా లేదా అన్నది రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్ బారిన పడిన కొందరు వ్యక్తులు వైరస్ నుంచి దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి పెరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇస్తే కానీ పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కశ్మీరీ పండిట్లు తమ గొంతు వినిపించ