people

    ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించిన మోడీ

    February 26, 2019 / 04:16 PM IST

    ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �

    పాక్ కు నీళ్లు ఇవ్వం : సింధూ జలాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

    February 21, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు భారత

    అమెరికాలో ఉన్నట్లే : KBR జంక్షన్ లో ఎమర్జెన్సీ టవర్

    February 12, 2019 / 10:30 AM IST

    టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసరసమయాల్లో పోలీసులు, ప్రజలను కనెక్ట్ చేసేలా హైదరాబాద్ పోలీసులు మరో అడుగు మందుకేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ప్�

    బడ్జెట్ 2019 : పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

    January 30, 2019 / 05:21 AM IST

     సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ఎలాగైనా ఆకర్షించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నారు. మేం అధికారంలోకి వ�

    స్వామి సంచలనం : ప్రియాంక.. బైపోలర్ డిసార్డర్ వ్యాధితో భాధపడుతోంది

    January 28, 2019 / 04:36 AM IST

    ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు.  బైపోలర్ డిసార్డర్ వ్యాధితో ప్రియాంక భాధపడుతుందని స్వామి అన్నారు. ప్రజాజీవితంలో గడపడానికి ఆమె అనర్హురాలని అన్నారు. ప్రియాంకది చాలా క్రూరమైన క్యారెక్టర్ అని అన్�

    దుర్గమ్మను దర్శించుకున్న వృద్దులు

    January 14, 2019 / 09:02 AM IST

    వారంతా కన్నబిడ్డలకు నిరాదరణకు గురైన వారు. కొన్ని కొన్ని కారణాలతో.. చాలా మంది వృద్ధులు అనాథాశ్రమల్లో జీవనం కొనసాగిస్తున్నారు.

    ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

    January 1, 2019 / 10:26 AM IST

    ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుంటాయని.. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుర్తించగలిగారని

10TV Telugu News