people

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం

    March 14, 2019 / 03:19 PM IST

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప

    నేతలూ..మా కాలనీకి రావద్దు..మా టైమ్ వేస్ట్ చేయొద్దు

    March 14, 2019 / 04:30 AM IST

    తూర్పుపాలెం : దేశవ్యాప్తంగా ఎన్నిల సందడి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.  తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు చైతన్యమవుతున్నారు. ఈ క్రమంలో తూర్పుగో

    అందరినీ గెలికేశాడు : మోడీ ట్వీట్లకు…విపక్షాలు మోత మోగించాయి

    March 13, 2019 / 12:11 PM IST

    ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని రాజకీయ, క్రీడా,మీడియా, వ్యాపార, బాలీవుడ్ సహా పలు రంగాలకు చెందిన చెందిన ప్రముఖుల పేర్లను ట్�

    జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

    March 12, 2019 / 03:16 PM IST

    ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ

    గంగకేమైంది..? : దాహమో రామచంద్ర

    March 7, 2019 / 01:06 PM IST

    ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి.. గొంతులు తడారిపోతున్నాయి. విశాఖను తాగునీటి సమస్య కుదిపేస్తోంది. వేసవి రాకముందే జనం దాహమోరామచంద్ర అంటున్నారు. ఓవైపు గంభీరం, మరోవైపు ముడసర్లోవ రిజర్వాయర్లు ఎండిపోవడంతో.. నగరంలోనే కాద�

    గోరఖ్ నాథ్ ఆలయంలో యోగి జనతా దర్బార్

    March 4, 2019 / 12:58 PM IST

    గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ

    అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

    March 4, 2019 / 05:20 AM IST

    అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది  ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�

    హంద్వారా ఎన్ కౌంట‌ర్ ముగిసింది

    March 3, 2019 / 01:26 PM IST

    జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జ‌రుగుతున్న ఎన్ కౌంట‌ర్ దాదాపు ముగిసిన‌ట్లేన‌ని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ ప‌నీ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల డెడ్ బాడీల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆయ‌న‌ తె

    మోడీ ర్యాలీపై లాలూ సెటైర్లు : ఆ మాత్రం జ‌నాలు పాన్ షాపు ద‌గ్గ‌ర కూడా వ‌స్తారు

    March 3, 2019 / 12:41 PM IST

     బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం(మార్చి-3,2019)  ప్ర‌ధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ లు నిర్వ‌హించిన  సంకల్ప్ ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ సెటైర్లు వేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ,సీఎం నితీష్ కుమార్,ఎల్ జేపీ అ

    దేశం చూపు సరిహద్దులపైనే : వాఘా బోర్డర్ లో ఉత్కంఠ

    March 1, 2019 / 06:54 AM IST

    భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�

10TV Telugu News