PERSONAL

    అమ్మాయిలూ… కామాంధులు ఉన్నారు జాగ్రత్త.. మీరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా..? ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తారా? పర్సనల్‌ విషయాలన్నీ షేర్‌ చేస్తారా?

    October 8, 2020 / 11:00 AM IST

    social media cheaters: మీరు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారా..? ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎవరు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిన యాక్సెప్ట్‌ చేస్తున్నారా..? పర్సనల్‌ విషయాలన్నీ వారితో షేర్‌ చేసుకుంటున్నారా..? అయితే ఇకపై కాస్త జాగ్రత్త. ఎందుకంటే…మీ చ

    Modi Twitter account personal website హ్యాక్

    September 3, 2020 / 10:10 AM IST

    ప్రధాని నరేంద్రమోదీ పర్సనల్ వెబ్‌సైట్‌ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. కొందరు హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ కూడా నిర్థారించింది. గురువారం తెల్లవారుజాము హ్యాకింగ్ కు గురైనట్లు గుర్తించారు. ప్రధాని రిలీఫ�

    మహిళల వ్యక్తిగత భద్రత కోసం కొత్త ఆయుధం

    January 10, 2020 / 07:16 AM IST

    మహిళల వ్యక్తిగత భద్రత కోసం ఒక కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. మహిళల రక్షణ కోసం శ్యామ్‌ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త లిప్‌స్టిక్‌ గన్‌ను తయారు చేశారు.

    2020లో జరగబోయే మార్పులేంటి? : సోషల్ మీడియాపై నిపుణుల జోస్యం

    December 5, 2019 / 08:26 AM IST

    సోషల్ మీడియా.. పరిచయం అక్కర్లేనిది.. మనుషుల మధ్య సంబంధాలకు స్వస్తి చెప్పి.. సామాజిక మాథ్యమాల్లోనే కాలం వెల్లదీసే డిజిటల్ యుగమిది. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి ఎంతో సుపరిచితమైన సోషల్ మీడియా.. ప్రతి ఇంటా సందడి చేస్తోంది. కుటుంబంలో తా�

    అయోధ్య కేసు : ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం

    November 17, 2019 / 10:35 AM IST

    అయోధ్య కేసుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యింది. తమకు ఐదెకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించింది. మసీదు కోసం దేవాలయాన్ని కూల్చలేదని తెలిపింది. ఇటీవలే అయోధ్య అంశంపై సుప్రీం

    సీక్రెట్ టూర్ : పవన్ ఢిల్లీలో ఎక్కడున్నారు, ఎవరిని కలుస్తారు

    November 16, 2019 / 06:50 AM IST

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్‌ టూర్‌ సీక్రెట్‌గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం

    స్పాట్ లోన్: దేశవ్యాప్తంగా బ్యాంకుల రుణమేళా స్టార్ట్

    October 3, 2019 / 04:49 AM IST

    ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ న

    IAFని సొంత ట్యాక్సీలా వాడుకుంది మోడీనే!

    May 10, 2019 / 06:56 AM IST

    దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�

10TV Telugu News