Home » petrol diesel prices
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.
భారతీయ బాస్కెట్ బ్యారెల్ 76 డాలర్లు ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన తర్వాత, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ను విక్రయిస్తూ లీటరుకు 8-10 రూపాయల వరకు లాభపడుతున్నాయి
మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది
ఈ రేట్లతో బతుకంతా కంపుకంపు అయిపోయింది
భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా?
బంపర్ ఆఫర్.. రూ.25 తగ్గిన పెట్రోల్..!
పెట్రో ధరల అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్రం పెట్రో ధరలు తగ్గించినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ధరలు తగ్గించాలని విపక్షాలు(టీడీపీ, బీజేపీ) డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈసారి పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పెట్రోలు ధరలు కనీసం రూ.16 తగ్గించి తీరాలని చంద్రబాబు
దేశంలో వాహనదారులకు బిగ్ షాక్ తప్పదా? రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా? లీటర్ పెట్రోల్ ధర రూ.200 అవుతుందా? అంటే అవుననే అంటున్నారు..