Home » Petrol Price
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊపందుకున్నాయి. వరుసగా రెండో రోజూ వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 4 నెలలపాటు బ్రేక్ తీసుకున్న..
అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది. డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెంచారు.(Diesel Price Hiked)
ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర రూ.150 దాటుతుందని చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్ రేట్లు 100 తక్కువ ఉండగా.. మరికొన్ని చోట్ల సెంచరీకి పైనే ఉంది
ఢిల్లీ గవర్నమెంట్ బుధవారం రెడ్యూస్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ను 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. ఫలితంగా పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తూ.. రూ.8తగ్గింది.
పెట్రోల్ ధరలు గత 14 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.120కి చేరువైన లీటర్ పెట్రోల్ ధర.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కాస్త తగ్గింది.
ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ రేట్లను ఈరోజు కూడా మార్చలేదు. చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.
చమురు ధరల్లో ఎక్కువ కావడం లేదు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో సామాన్యుడు ఊపిరిపీల్చుకుంటున్నాడు.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి.
రేపటి నుంచి ప్రతిరోజూ విందే అన్నట్టుగానే సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.