Home » Petrol Price
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక మార్కెట్ లో డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త కంప
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రె�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.36, డీజిల్ రూ.96.72కు పెరిగింది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చుక
పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 24 సార్లు పెంచిన చమురు కంపెనీలు శనివారం మరోసారి ధరలు పెంచాయి.
దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 23 సార్లు పెంచిన చమురు కంపెనీలు శుక్రవారం మర�
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పెట్రోల్ పై 27 పైసలు పెరిగింది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది.
దేశ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ధరల పోటు తప్పదని తేల్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్), సహజవాయువు(గ్యాస్)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ధరల నుంచి కాస్త రిల�
నిలకడగా పెట్రోల్ ధరలు... కారణం ఎన్నికలేనా?
Amitabh and Akshay : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లు రియల్ హీరోలు కాదంటూ..మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా బాలీవుడ్ నటులు స�