Home » Petrol Price
గత 26 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఇంధన ధరలు తగ్గన�
గత 24 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ పెట్రోల్ ధర రూ. 100 కి పై
పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ వాడితే ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చని ఆటోకారు సంస్థ తెలిపింది. తాజాగా సంస్థ ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్ల ఖర్చులను బేరీజు వేస్తూ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇందులో పెట్రోల్ పై కాకుండా, ఎలక్ట్రిక్ స్
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత 12 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగ�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక ర
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగాలపై పడుతోంద�
ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం పెట్రోల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు రూ.110 కి చేరువయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే రూ.110 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అధికం. ఇక విజయవాడ
గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 95 నుంచి 99 మధ్య ఉంది. జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబ�
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులపై ఇంధన ధరల భారం అధికంగా పడుతుంది. గతేడాది 80 రూపాయలకు లభించే పెట్రోల్ ఇప్పుడు 100 దాటడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ నెలలో ఇప్పటికే 8 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. గురువారం పెట్రోల్, డీజిల్ పై
Petrol Price : గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు గురువారం పెరిగాయి. పెట్రోల్ పై 31 – 39 పైసలు పెరగ్గా, డీజిల్ పై 15-21 పైసలు పెరిగింది. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది ఎదురుకుంటున్నారు. జులై 6 నుంచి 15 మధ్య పెట్రోల్ పై 5 రూపాయలు పెరిగింద�