Home » petrol prices
సామాన్యులు ఎక్కువగా వినియోగించే పెట్రోలు, డీజిల్ ధరలు కంటే విమానాలకు వినియోగించే ఇంధనం(ఎటీఎఫ్) చౌకగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో మంటలు
పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంతా కోరుతున్నారు. త్వరలో ఇంధర ధరలు తగ్గకపోతాయా అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం.
రాష్ట్రంలో నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాట్ పేరుతో మోదీ 33రూపాయలు, సీఎం కేసీఆర్ 32రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
దేశంలో ఇందన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ, దేశంలో మాత్రం ఇందన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న రికార్డు స్థాయికి చేరుకున్న ఇందన ధరలు గురువారం (జూన్ 17)న స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ లీటర్ ధర 13 పైసలు పెరిగింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూన్ 15) లీటర్ పెట్రోల్ ధర రూ.97గా ఉంది.
దేశంలో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం (మే 4) పెట్రోల్, డీజిల్ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగింది. అలాగే డీజిల్ ధర లీటర్ కు 16 పైసలు పెరిగింది.