Home » petrol
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచాయి. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్పై రూ.3.61, డీజిల్పై రూ.4.11 చొప్పున పెరిగిం�
Petrol-Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (మంగళవారం) పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 23 పైసలు, డీజిల్ లీటర్కు
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా నదీ ప్రవాహంలో మృతదేహాలు కొట్టుకువస్తుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో
ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలను రోడ్డు మీదకు తేవాలంటేనే వాహనదారుల వణికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే వాహనాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో
రైతుల నెత్తిన పెను భారం పడనుంది. ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి.
గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 300 శాతానికి పైగా పెరిగాయని లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం పెరగడంతో పన్నుల భారం పెరిగినట్లుగా కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అనురాగ్ స
దేశ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ధరల పోటు తప్పదని తేల్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్), సహజవాయువు(గ్యాస్)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ధరల నుంచి కాస్త రిల�
Fuel Rates before elections: ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత పాంత్రంతో కలిపి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందన ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జర�
Fuel Prices rs 60: రాబోయే ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే దక్కుతుందని కేరళ బీజేపీ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. అందులోనే జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఉంటాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ను కూడా జ�