Home » petrol
పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 13) కూడా స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.
దేశంలో గ్యాస్,డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ పెరుగుతోందని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని,జీడీపీ వృద్ధి బాటలో
టాప్ కమెడియన్ తమిళంలో మయిల్ సామీ..టాప్ కమెడియన్ గా పేరు పొందారు. నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ ను గిఫ్ట్ ఇచ్చి వార్తలో నిలిచారు.
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు జరగలేదు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107. 83. డీజిల్ రూ.97.45 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున�
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో.. ఇప్పుడు వాహనదారులంతా ఎలక్ట్రిక్ బైకుల వైపు చూస్తున్నారు..
ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయి�
పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోం
పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాస
ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూలై నెలలో వరుసగా ఏడోసారి ఇంధన ధరలు పెరిగాయి.