Home » petrol
Petrol Rate: కాలభైరవుడు ఒకేసారి వంద మందిని నరుకుతాడో లేదో తెలియదు గానీ, సామాన్యుడి వంద నోటు మాత్రం లీటర్ పెట్రోల్ కు ఖతం అవ్వాల్సిందే. అసలే కరోనా లాక్ డౌన్ తర్వాత రోడ్డెక్కిన ప్రజానీకానికి పెట్రోల్ ధరలు పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. వందకు అటుఇటుగ�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు పెరిగింది.
దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొవడం సవాల్ మారుతోంది.
ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.
ఆయిల్ కంపెనీలు మరోసారి సామాన్యులకు షాకిచ్చాయి. ఒక రోజు విరామం తరువాత.. బుధవారం (జూన్ 16) రోజున మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటర్ ధరపై 22పైసలు నుంచి 25 పైసలు పెరిగింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూన్ 15) లీటర్ పెట్రోల్ ధర రూ.97గా ఉంది.
దేశవ్యాప్తంగా మళ్లీ ఇందన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్పై 30 పైసలు పెరిగింది. మే 4 నుంచి ఇప్పటి వరకు 24 సార్లు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది.
పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి...రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38 అయ్యింది.