Home » Pfizer
డెల్టా వేరియంట్.. కరోనా కొత్త రూపాల్లో ఇదీ ఒకటి. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు విస్తరించింది.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.
అమెరికాలో రీసెంట్ గా విడుదలైన స్టడీ ప్రకారం.. టెక్సాస్ లో కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ కు గురైన ఆరుగురిలో ఒకరు కొవాగ్జిన్ తీసుకుని మృతి చెందినట్లు రికార్డ్ అయింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన వారికి వైరస్ సోకగా మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారు �
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లు ఇండియాను వణికిస్తున్నాయి. ముఖ్యంగా భారత్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరంగా మారింది. కే417ఎన్ మ్యూటేషన్ల వల్ల మోనోక్లోనల్ యాంటీబాడీల స్పందనను తగ్గించడంతో పాటు.. వ్యాక్సినేషన్ అనంతరం వాటి నుం�
ఫైజర్-బయోఎంటెక్, మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు శరీరంలో నిరంతర రోగనిరోధక శక్తిని ప్రేరేపించే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం తేలింది. MRNA వ్యాక్సిన్లతో రోగనిరోధక శక్తి పొందిన చాలా మందికి బూస్టర్లు అవసరం లేదని పరిశోధనలు సూచిస్తున్
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ కరోనా టీకాలపై అనేక అపోహాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వచ్చినా తీసుకునేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
నష్టపరిహారం విషయంలో విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఫైజర్, మోడెర్నాలు మినహాయింపులు కోరుతుండటం.. భారత్ దానికి సానుకూలంగా స్పందించడం తెలిసిందే.
ప్రపంచమంతా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కేసులు, మరణాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి.
డబ్బులిస్తేనే టీకా అంటున్న ఫైజర్