-
Home » Pharma City
Pharma City
రంగంలోకి దిగుతా, గ్రామసభలు నిర్వహిస్తాం.. ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా ఇదే..: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అప్పట్లో ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారని చెప్పారు.
ముఖ్యమంత్రా? రియల్ ఎస్టేట్ బ్రోకరా?- సీఎం రేవంత్పై హరీశ్ రావు ఫైర్
అక్కడ చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టి.. మిగతా 10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడంట.
ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలోనే.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్
గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణం – సీఎం కేసీఆర్
International level Cinema City Construction – CM KCR : అంతర్జాతీయ స్థాయి తగ్గట్టు సినిమా సిటీ నిర్మాణం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వమే సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలన్న తలంపుతో ఉందన్నారు. దీనికి సంబంధించి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని స�
Pharma City అడ్డుకోవడానికి కుట్రలు – కేటీఆర్
Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ డీపీఆర్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే..ప�
సాల్వెంట్స్ కంపెనీలో ప్రమాదం..శ్రీనివాసరావు మృతి..? ధృవీకరించని అధికారులు
విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత
రాంకీ సాల్వెంట్ ఫార్మాలో ప్రమాదం..శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలని బంధువుల ఆందోళన
మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
విశాఖ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం..డ్యూటీలో ఉన్నది నలుగురే
విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో
తెలంగాణలో అమెజాన్ 1.6 బిలియన్ల పెట్టుబడులు
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉం�