Home » Pharma Company
Premchand Godha : రూ. 21వేల కోట్ల ఫార్మా కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ఈ 77 ఏళ్ల బిలియనీర్ ఒకప్పుడు బచ్చన్ కుటుంబానికి చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేశారు.
విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
అనకాపల్లి జిల్లాలో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసెజ్ లో
మతిమరుపుతో బాధపడే వారికి గుడ్ న్యూస్. వయసు పైబడిన వారిని వేధించే అల్జీమర్స్ వ్యాధిని నయం చేయడంలో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్ను తగ్గించే మాత్రను జపాన్కు చెందిన ఎయ్సాయ్ ఫార్మా కంపెనీ తయారు చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బీరువా వైరల్ గా మారింది. ఆ బీరువా నిండా కరెన్సీ కట్టలే.
హైదరాబాద్ మహానగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారుతోందా? జరుగుతున్న పరిణామాల్ని చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతాయి.. నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడింది.. మత్తుమందు తయారు చేస్తున్నవాళ్లను పట్టుకున్నారు. ఒక ఫార్మా కంపెనీలో మత్తుమందు తయారు
మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
LG పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మచిపోకముందే విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్లో రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచ