Home » PHC
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం
దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా టీకా తీసుకునేందుకు బారులు తిరుగుతున్నారు ప్రజలు. ఇంత డిమాండ్ ఉన్న టీకాలు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి.
కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం కావడంతో ప్రజలకు సేవలు మరింత చేరువకానున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, జిల్లా కేంద్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో ర్యాపిడ్ �
జమ్మూ కాశ్మీర్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. ఇక్కడ మంచు వర్షం మరణశాసనం లిఖిస్తోంది. అందాల కొండల మాటున మృత్యుపాశం విసురుతూ మనుషులను మరణశయ్య ఎక్కిస్తోంది. స్థానికులనేకాదు సందర్శకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక్కడ వి�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ అధికారి...అటెండర్ తో తన చెప్పులు శుభ్రం చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
డిప్రెషన్ … దేశవ్యాప్తంగా అన్ని వయస్సులవారు దీనివల్ల ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. వయస్సుతో సంబంధంలేకుండా మనుషులను మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రతి మనిషి ఏదో ఒక సమయం