philippines

    అగ్ని పర్వతం పేలినా పెళ్లి ఆపలేదు.. బంధువులకు వణుకు పుట్టించిన పెళ్లి

    January 15, 2020 / 01:50 AM IST

    అందరూ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు.. కానీ, ఓ జంట మాత్రం ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఈ వింత ఘటన ఫిలిప్పిన్స్‌ లో చోటుచేసుకుంది. అంతేకాదు వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా అదే సమయ

    బేబీ ఫేస్ మాస్టర్ : ప్లీజ్..నన్ను టీచర్‌గా గుర్తించండి 

    October 2, 2019 / 09:18 AM IST

    టీచర్ అంటే ఇలాగే ఉండాలని ఎక్కడా లేదు. కానీ చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు చిన్నపిల్లాడిలా కాకుండా కాస్త పెద్దగా కనిపించాలి. అలా కనిపించకపోతే కష్టమే మరి. టీచర్ కూడా విద్యార్థిలా కనిపిస్తే నువ్వు టీచరా? లేక స్టూడెంటా అని కచ్ఛితంగా అడుగు�

    విమానంలోనే ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

    May 14, 2019 / 02:48 AM IST

    విమానంలోనే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. ఫిలిప్పిన్స్ విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా పురిటినొప్పులు వస్తుండటంతో సిబ్బంది సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం అక్కడికి చేరుకోవడానికి ముందే ఎయ

    ఫిలిప్ఫీన్స్ లో భూకంపం…11మంది మృతి

    April 23, 2019 / 02:37 AM IST

    ఉత్తర ఫిలిప్ఫీన్స్ లో భూకంపం సంభవించింది. 6.1తీవ్రతో సంభవించిన భూకంపం కారణంగా 11మంది మృతిచెందగా 100మందికిపైగా గాయపడ్డారు. బొడెగా పట్టణం కేంద్రంగా సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. పలు చోట్ల రైల్,రోడ్డు ట్రాన్స్ పోర్ట్,ఇన్ ఫ్రా�

    ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం : ఇద్దరు మృతి 

    April 22, 2019 / 12:26 PM IST

    ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేల మట్టమయ్యాయి. ఈ భూకంప కేంద్ర�

    భారీ తిమింగలం మృతి..కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు 

    March 20, 2019 / 08:37 AM IST

    మనీలా: ప్లాస్టిక్ మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల..వాయి కాలుష్యాలకు కారణంగా మారటంతో పాటు జంతువుల ప్రాణాలను నిలువునా హరించివేస్తోంది. ప్లాస్టిక్ కవర్లు తిని జంతువులు మృతి చెందాయనే వార్తలు మనం వింటున్నాం. కానీ అతిభారీ

    ఫిలిప్పీన్స్‌‌‌లో బాంబు పేలుళ్లు, 21మంది మృతి

    January 27, 2019 / 06:01 AM IST

    ఫిలిప్పీన్స్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. మతోన్మాదం హద్దు మీరి ఒకటి తర్వాత మరొకటి క్షణాల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు జరగడంతో మృతదేహాలు, శరీర భాగాల ముక్కలు గుర్తు పట్టలేనంతగా మారాయి. ఆదివారం జనవరి 27న దక్షిణ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలోన�

10TV Telugu News