-
Home » PIB fact check
PIB fact check
ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ ఇస్తోందంటూ మెసేజ్ మీకూ వచ్చిందా.. ఒక్కసారి ఇది చదవండి
భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను అందించడం ద్వారా విద్య డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తోంది.
భారత్-పాక్ ఉద్రిక్తత.. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేస్తున్న డ్రోన్లు.. అంతా ఫేక్.. భారతీయులు నమ్మొద్దు.. ప్రభుత్వం అలర్ట్..!
PIB Fact Check : భారతీయ పౌరుల ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డ్రోన్ల దాడి నివారించేందుకు సర్వీసులు ఆఫ్ చేయాలంటూ ఒక ఫేక్ అడ్వైజరీ వైరల్ అవుతోంది.
S-400 కూలిపోయిందన్న వార్తలపై స్పందించిన వ్యోమికా సింగ్
పాకిస్తాన్ జనావాసాలపై వరుసగా దాడులు చేస్తోంది
500 Rupee Note : ఇలాంటి 500 రూపాయల నోట్లు ఫేక్..? ఇవి చెల్లవు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అసలు నిజం ఇదే..
అలా స్టార్ (asterisk) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు ఫేక్ అని, అలాంటి నోట్లు ఎవరూ కూడా తీసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 500 Rupee Note
Cool Drinks : బాబోయ్.. కూల్ డ్రింక్స్లో ప్రాణాంతక వైరస్? భయాందోళనలో జనాలు.. ఇందులో నిజమెంత
Cool Drinks : కూల్స్ డ్రింక్స్ లో వైరస్ కలిపారని, కొన్ని రోజుల పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా ఓ మేసేజ్ సోషల్ మీడియాలో..
Fuel Tank : వాహనదారులకు అలర్ట్.. ఫ్యూయల్ ట్యాంక్ని ఫుల్గా నింపడం చాలా డేంజర్..? ఇందులో నిజమెంత
Fuel Tank: ఫుల్ ట్యాంక్ని పెట్రోల్తో ఫుల్గా నింపితే పేలుడు జరిగే ప్రమాదం ఉంది. ఇంధన ట్యాంకుని కేవలం సగం పెట్రోల్తోనే నింపి, మిగతాది గాలికి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పేలుడు జరిగే ప్రమాదం ఉండదని ఆ మేసేజ్లో ఉంది.
Scribbling on Bank Note : కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర�
RBI 25 Lakhs Lucky Draw : ఆర్బీఐ లక్కీ డ్రా.. గెలిస్తే రూ.25లక్షలు..! కేంద్రం క్లారిటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా పేరుతో టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఆర్బీఐ లక్కీ డ్రా లో గెలిస్తే రూ.25లక్షలు మీ సొంతం అనే ఓ మేసేజ్ వైరల్ గా మారింది. ఇది నిజమేనేమో అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ మేసేజ్ కనుక క్లిక్ చ�
Free Laptops To Students : విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్టాప్స్ ఇస్తున్న భారత ప్రభుత్వం..! కేంద్రం క్లారిటీ
సైబర్ క్రిమినల్స్ కొత్త ప్లాన్ వేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. వారిని మోసం చేసేందుకు ఎత్తుగడను ఎంచుకున్నారు. 'భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లను అందజేస్తోంది' అని ఓ వెబ్ సైట్ లింక్ ను మొబైల్
Rs 1000 Notes: వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నట్లు మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీ సోషల్ మీడియా ఖాతాకు అలాంటి సందేశం గానీ వచ్చిందా? దీనిపై మీకేమైనా సందేహాలున్నాయా? అయితే.. ఈ వివరాలు తెలుసుకోండి.