Home » PIB fact check
భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను అందించడం ద్వారా విద్య డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తోంది.
PIB Fact Check : భారతీయ పౌరుల ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డ్రోన్ల దాడి నివారించేందుకు సర్వీసులు ఆఫ్ చేయాలంటూ ఒక ఫేక్ అడ్వైజరీ వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ జనావాసాలపై వరుసగా దాడులు చేస్తోంది
అలా స్టార్ (asterisk) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు ఫేక్ అని, అలాంటి నోట్లు ఎవరూ కూడా తీసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 500 Rupee Note
Cool Drinks : కూల్స్ డ్రింక్స్ లో వైరస్ కలిపారని, కొన్ని రోజుల పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా ఓ మేసేజ్ సోషల్ మీడియాలో..
Fuel Tank: ఫుల్ ట్యాంక్ని పెట్రోల్తో ఫుల్గా నింపితే పేలుడు జరిగే ప్రమాదం ఉంది. ఇంధన ట్యాంకుని కేవలం సగం పెట్రోల్తోనే నింపి, మిగతాది గాలికి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పేలుడు జరిగే ప్రమాదం ఉండదని ఆ మేసేజ్లో ఉంది.
కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా పేరుతో టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఆర్బీఐ లక్కీ డ్రా లో గెలిస్తే రూ.25లక్షలు మీ సొంతం అనే ఓ మేసేజ్ వైరల్ గా మారింది. ఇది నిజమేనేమో అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ మేసేజ్ కనుక క్లిక్ చ�
సైబర్ క్రిమినల్స్ కొత్త ప్లాన్ వేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. వారిని మోసం చేసేందుకు ఎత్తుగడను ఎంచుకున్నారు. 'భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లను అందజేస్తోంది' అని ఓ వెబ్ సైట్ లింక్ ను మొబైల్
వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నట్లు మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీ సోషల్ మీడియా ఖాతాకు అలాంటి సందేశం గానీ వచ్చిందా? దీనిపై మీకేమైనా సందేహాలున్నాయా? అయితే.. ఈ వివరాలు తెలుసుకోండి.