Home » piduguralla
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజుతో ఓ యువకుడు ప్రమాదనికి గురయ్యాడు.
ఆంధ్రప్రదేశ్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో ఏర్పా
రంగురాళ్లు దొంగతనం జరిగిందని నమోదైన కేసులో ఫిర్యాదుదారు పెద్ద నేరస్తుడని పోలీసులు తేల్చారు.
గుంటూరు : ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తున్న చంద్రబాబుకు…ఐదేళ్ల పాలనలో ప్రజలు గుర్తుకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నవరత్నాల ద్వారా రైతులకు చేరువ కావాలన్నామని తెలిపారు. 21 నెలల క్రితం నవరత్నాలను ప్రకటిస్తే
గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు వచ్చాయి. జనవరి 12వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూమి కంపించింది. పండుగ హడావిడి, సంబురాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చి చర్చ�