Home » pigs
బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్�
చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్ ను నర్మించారు. ఇటీవలే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. అయితే, పందుల పెంపకానికి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ జరిగింది. మున్సిపల్ సిబ్బంది, పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిపై పెంపకం దారులు రాళ్ళు విసిరారు.
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని రెండు పొలాల వద్ద ఉన్న పందుల పెంపకం కేంద్రంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది.
పందుల కోసం రాజసౌధాలను తలపించే 13 అంతస్థుల స్టార్ హోటల్ ను నిర్మించింది చైనా. ఈ పందుల భద్రత కోసం 24 గంటల పాటు సెక్యూరిటీ కెమెరాలు కాపలాగా ఉంటాయి. హోటల్లో పనిచేసే సిబ్బంది, పరిశోధకులు లోనికి వెళ్లేటప్పుడు వారు వేసుకున్న దుస్తులను తొలగించి.. బయో�
విజయవాడ నగరంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పందులను ఏరివేసేందుకు నగరపాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
pigs eats deadbody : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడే చనిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నాయి. మృతదేహాన్ని పందులు పీక్కు�
ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనాతో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగ�
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�