-
Home » pigs
pigs
Bharat Jodo Yatra: కుక్కలు, పందులు, గేదెలు కూడా వచ్చాయి.. భారత్ జోడో యాత్రపై రాహుల్
December 24, 2022 / 09:10 PM ISTబీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద…
China 26 Storey Pig Apartment : చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్.. ప్రపంచంలోనే అతిపెద్ద భవనం
November 27, 2022 / 01:41 PM ISTచైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్ ను నర్మించారు. ఇటీవలే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. అయితే, పందుల పెంపకానికి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది.
Clash For Pigs : పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ.. మున్సిపల్ సిబ్బందిపై పెంపకం దారుల రాళ్ళ దాడి
October 28, 2022 / 06:09 PM ISTకాకినాడ జిల్లా పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ జరిగింది. మున్సిపల్ సిబ్బంది, పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిపై పెంపకం దారులు రాళ్ళు విసిరారు.
African Swine Flu : కేరళలో ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ…190 పందులను వధించిన ప్రభుత్వం
July 25, 2022 / 03:00 PM ISTకేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని రెండు పొలాల వద్ద ఉన్న పందుల పెంపకం కేంద్రంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది.
Hog hotel : పందుల కోసం 13 అంతస్తుల స్టార్ హోటల్స్..CC కెమెరాలతో 24 గంటలు హై సెక్యూరిటీ..
August 5, 2021 / 09:58 AM ISTపందుల కోసం రాజసౌధాలను తలపించే 13 అంతస్థుల స్టార్ హోటల్ ను నిర్మించింది చైనా. ఈ పందుల భద్రత కోసం 24 గంటల పాటు సెక్యూరిటీ కెమెరాలు కాపలాగా ఉంటాయి. హోటల్లో పనిచేసే సిబ్బంది,…
VMC Pigs : పందుల ఏరివేతపై వీఎంసీ అధికారుల స్పెషల్ ఫోకస్
June 15, 2021 / 01:28 PM ISTవిజయవాడ నగరంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పందులను ఏరివేసేందుకు నగరపాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
పందుల పెంపకం స్టార్ట్ చేసిన హువాయ్ మొబైల్ కంపెనీ
February 23, 2021 / 09:59 AM ISTఅచ్చంపేటలో దారుణం..మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు
December 13, 2020 / 04:29 PM ISTpigs eats deadbody : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడే చనిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న మృతదేహాన్ని పందులు…
అసోంలో విజృంభిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్…..12వేల పందులను చంపాలని ఆదేశం
September 24, 2020 / 05:06 PM ISTప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనాతో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి…
కరోనా హాస్పిటల్ లో పందుల సంచారం
July 19, 2020 / 04:04 PM ISTకర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా…