-
Home » pilgrims
pilgrims
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనాలపై అధికారుల కీలక నిర్ణయం..
January 12, 2025 / 08:45 PM ISTపెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు శబరిమలకు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఏంటో తెలుసా..
October 25, 2024 / 10:27 PM ISTఅలాగే మెట్ల మార్గాల్లో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలను తెలిపింది.
వీళ్లను ఏం చేసినా పాపం లేదు..! తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యూట్యూబర్స్..
July 11, 2024 / 09:39 PM ISTTamil Youtubers : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేల సంఖ్యల భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. శ్రీవారి క్షేత్రంలో అణువణువు గోవిందమయం అని భక్తులు భావిస్తారు. ఎంతో భక్తిశ్రద్దలతో నడుచుకుంటారు. అటువంటి…
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషిలో మార్పు వచ్చిందా?
June 18, 2024 / 12:58 AM ISTDevotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?
June 17, 2024 / 10:54 PM ISTవిదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
భక్తులతో నిండిపోయిన ఆలయాలు.. ప్రజల్లో దైవచింతన ఎందుకింతలా పెరిగింది..? కరోనా మనిషిలో మార్పు తెచ్చిందా?
June 17, 2024 / 09:36 PM ISTపుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల…
కేదార్నాథ్లో తప్పిన పెను ప్రమాదం.. నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
May 24, 2024 / 06:15 PM ISTఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Kanwar Yatra Tragedy : కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
July 16, 2023 / 11:06 AM ISTహరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు…
Amarnath Yatra: నేటి నుంచే అమర్నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం
June 30, 2022 / 12:58 PM ISTజమ్ము-కాశ్మీర్, నున్వాన్ బేస్ క్యాంపు నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు అమర్నాథ్ బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తీవ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం…
Char Dham Yatra 2022: ఒక్క నెలలో చార్ధామ్ పుణ్యక్షేత్రాలను ఎంత మంది దర్శించుకున్నారో తెలుసా..
June 10, 2022 / 09:08 AM ISTపవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్ధామ్’ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తారు.…