pilgrims

    Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర.. 48 మంది మృతి

    May 20, 2022 / 04:15 PM IST

    ఈ నెల 3న ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.

    Amarnath Yatra: జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. డ్రోన్లతో నిఘా

    May 13, 2022 / 08:49 PM IST

    దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

    Char Dham Yatra : చార్‌ధామ్ యాత్ర‌ తాత్కాలికంగా నిలిపివేత

    October 18, 2021 / 07:02 PM IST

    ఉత్తరాఖండ్ లోని ఫేమస్ చార్‌ధామ్ యాత్ర‌ను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ సారి నిలిపివేయడానికి కారణం

    Alipiri footpath Closed: అలిపిరి మెట్ల మార్గం మూసివేత

    June 1, 2021 / 08:26 AM IST

    తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు.

    ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దవుతుందా!

    April 28, 2021 / 04:38 PM IST

    Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్‌నాథ్‌ దేవస్�

    నో వ్యాక్సిన్..నో హజ్ : సౌదీ అరేబియా

    March 3, 2021 / 05:34 PM IST

    No vaccine హజ్ యాత్రకు వచ్చే వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను హజ్ కు

    సొంత రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు 80 బస్సులు

    April 26, 2020 / 03:53 PM IST

    తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ (నాందేడ్) వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు 80 బస్సులను నాందేడ్‌కు పంపారు. అక్కడ చిక్కుకున్న యాత్రికులను తిరిగి రాష్ట�

    క‌రోనా ఎఫెక్ట్… మ‌క్కా వెళ్లే భ‌క్తుల తాత్కాలిక వీసాలు ర‌ద్దు

    February 27, 2020 / 10:18 AM IST

    మ‌క్కాకు వెళ్లే భ‌క్తుల‌పై క‌రోనా (కోవిడ్‌-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుండటంతో మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది.

    పాకిస్థాన్‌ దేవాలయానికి భారీగా భారత్ యాత్రీకులు 

    December 12, 2019 / 06:49 AM IST

    పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్�

    అంధుల కోసం : రైల్వే స్టేషన్‌లో బ్రెయిలీ లిపిలో సైన్ బోర్డులు

    December 1, 2019 / 05:05 AM IST

    ఛండీగఢ్ రైల్వే స్టేషన్‌లో అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఇండికేటర్లు ఏర్పాటు చేసింది. అంధులు కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ ఇండికేటర్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో మొదటిది.  అంధులు రైల్వే స్టేషన్‌కు వచ్చినప్పుడు వారు ఎవరిపైనా ఆధారఖపడకుండ

10TV Telugu News