Home » pilgrims
ఈ నెల 3న ఛార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.
దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఉత్తరాఖండ్ లోని ఫేమస్ చార్ధామ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ సారి నిలిపివేయడానికి కారణం
తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు.
Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్నాథ్ దేవస్�
No vaccine హజ్ యాత్రకు వచ్చే వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను హజ్ కు
తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ (నాందేడ్) వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు 80 బస్సులను నాందేడ్కు పంపారు. అక్కడ చిక్కుకున్న యాత్రికులను తిరిగి రాష్ట�
మక్కాకు వెళ్లే భక్తులపై కరోనా (కోవిడ్-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది.
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్�
ఛండీగఢ్ రైల్వే స్టేషన్లో అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఇండికేటర్లు ఏర్పాటు చేసింది. అంధులు కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ ఇండికేటర్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో మొదటిది. అంధులు రైల్వే స్టేషన్కు వచ్చినప్పుడు వారు ఎవరిపైనా ఆధారఖపడకుండ